Friday, 31 July 2026 04:15:38 AM
# చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ # గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న వనమా రాఘవేంద్రరావు # పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్

రూ.17 వేలకే అన్ని రకాల ఆపరేషన్లు : డాక్టర్ బిందు పల్లవి

Date : 25 September 2024 09:20 PM Views : 6087

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఈ రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేయించుకోవాలంటే వేలు, లక్షల్లో ఖర్చు అవుతుంది. అలాంటిది పేద ప్రజలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ప్రముఖ ప్రసూతి సంతాన సాఫల్య వైద్యురాలు బిందు పల్లవి కొత్తగూడెం లోని బిందుపల్లవి ఆసుపత్రిలో అన్ని రకాల ఆపరేషన్ లు కేవలం 17 వేల కు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఇప్పటికే ఉచిత ఓపి సేవలు అందిస్తున్నారు. అన్ని రకాల ఆపరేషన్లు, మందులు, రక్త పరీక్షలు, ఆసుపత్రి, మత్తు డాక్టర్ చార్జీలు అన్ని కలిపి మొత్తం రూ 17 వేలకు ప్రతి శని, ఆదివారాల్లో ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు.
క్లిష్టతరమైన ఎమర్జెన్సీ కేసులను కూడా ఎటువంటి అధిక చార్జీలు లేకుండా అందుబాటు ధరల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సాధారణ కాన్పులకే ప్రయత్నం చేస్తున్నామని తప్పని పరిస్థితుల్లోనే ఆపరేషన్లు చేస్తామన్నారు. కాన్పు, గర్భసంచి, సిస్ట్ తొలగించడం, పీసీఓడీ డ్రిల్లింగ్, ఈ టాపిక్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ బయట చేయించుకుంటే ఒక్కో ఆపరేషన్ కు 50 వేలు దాకా ఖర్చవుతుందన్నారు. ఇటువంటి ఆపరేషన్లను రూ.17,000/- లకే చేస్తున్నామని, ఆధునిక ఆపరేషన్ థియేటర్ అనుభవం గల నర్సులతో కొత్తగూడెం ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ బిందుపల్లవి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: